చల్లారిన ఒక కప్పు టీ నీళ్లలో ఒక రెండు స్పూన్ల బియ్యపు పిండి, తేనే కలుపుకొని ముఖానికి రాసుకోవాలి. బియ్యపు పిండి మంచి స్క్రబ్బల పనిచేస్తుంది. తేనే చర్మానికి తేమనిస్తుంది. ఈ రెండిటిని కలిపి వాడడం వాళ్ళ చర్మానికి ఒక కండిషనర్ ఉన్నట్టే.
ఒక టేబుల్ స్పూన్ ఉడికించి ఓట్స్ ని మెత్తగా చేసుకొని రాసుకుంటే చర్మం మంట తగ్గుతుంది. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి రాసుకుంటే నిర్జవంగా ఉన్న చర్మం కాంతి వంతముగా ఉంటుంది. సున్నితమైన చర్మం గలవాళ్ళు నిమ్మరసంలో కొన్ని నీళ్లు కలిపి గడ్డతాను తగ్గించి వాడాలి.
సెనగపిండి,పసుపు పెరుగు ఈ మూడింటిని కలిపి రాసుకుంటే చర్మం పై ఉండే టాన్ పోతుంది. పసుపు నల్లటి మచ్చల్నిఇంకా మచ్చల్ని పొగుడుతుంది.
ఎక్కువ టాన్ ఉంటె పెరుగు బాగా పనిచేస్తుంది. దీని వలన చర్మానికి ఎటువంటి హాని కలగదు.
No comments:
Post a Comment